Saturday, January 6, 2018

భోజనం ప్రాధాన్యత

శతం విహాయ భోక్తవ్యం!
సహస్రం స్నానమాచరేత్!!
లక్షం తత్వాతు దాతవ్యం!
కోటిం త్వక్త్వ హరిం స్మరేత్!!

తాత్పర్యం:
వంద పనులున్నపటికి వదిలిపెట్టి భోజనం చేయవలెను. వేయి పనులున్నను మాని స్నానం చేయవలెను. లక్ష పనులున్ననూ వాటిని పరిత్య జించి దానము చేయవలెను. కోటి పనులున్నప్పటికి వాటిని త్యజించి భగవంతుని స్మరించవలెను.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి